Enjoying Editions (సంతోషపరిచిన సంపాదకీయాలు).... is Bharghava Shyam's Collection with Editing or Keeping the same content... as "Awared Nice Bookmarks Share": 👁️🗨️👌🔖♻️, . And trying to manifest "Tranquil Resonative Eminent Expressions" -🌳
Mallesh Koruturi
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా దూషించినా పడతాం అంటే, అది బలం అవ్వదు బలహీనత అవుతుంది...
మోహన్ దాస్ కరమ్ చంద్ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా మహాత్ముడిగా మారారు! 'నాకు సాధ్యమైంది. మీకూ సాధ్యమౌతుంది' అంటూ తన ఆత్మకథ ద్వారా మనల్ని సత్యశోధనకు ప్రోత్సహిస్తున్నారు గాంధీజీ. విలువల వాచకం! ఆత్మకథ లేక సత్యశోధన (మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్) .ఈ పుస్తకాన్ని గాంధీజీ 1925 ప్రాంతంలో గుజరాతీలో రాశారు. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికి ముద్రణలూ పునః ముద్రణలు వస్తున్నాయి. గురువులు శిష్యులకూ కన్నవారు పిల్లలకూ కానుకగా ఇస్తున్నారు. చదివితీరాల్సిన పుస్తకంగా రేపటి మేనేజర్లకు సిఫార్సు చేస్తున్నాయి బిజినెస్ స్కూళ్లు. ప్రపంచంలోని వంద అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. ఏటా రెండు లక్షల కాపీలు సునాయాసంగా అమ్ముడవుతున్నాయి. అన్ని భాషలూ కలిపి, ఇప్పటిదాకా యాభై లక్షల ప్రతులు విక్రయించినట్టు అంచనా మేనేజ్మెంట్, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త పుస్తకాలు వస్తున్నా, 'టెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముని ఆత్మకథ. స్థానం మాత్రం చెక్కు చెదర లేదు. ఎందుకింత ఆదరణ! 'సత్యశోధన'లో ...
బెండమూరి లంక ప్రొద్దున్నే నిద్ర లేవటం అనేది అప్పట్లో బొత్తిగా అలవాటు లేని పని. కానీ ఇక్కడ తప్పక లేవాల్సిన పరిస్థితి. నిద్ర లేచి కాలకృత్యాలు అయ్యిన తర్వాత చేసే పని బలే ఇష్టంగా ఉండేది . అదే బయట పెరట్లో నీళ్లు కాచుకోవటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి . ఈ ప్రదేశం కోనసీమ కావటం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దైనందిన జీవితంలో ఏ పని అయినా కొబ్బరి చెట్టు నుంచి వచ్చే సరకులతోనే జరిగేవి . మచ్చుకి కొబ్బరి కాయల పైన ఉండే కొబ్బర్తి డొప్పలతో మరియు ఎండబెట్టిన కొబ్బరి చిప్పలతో నీళ్లు కాచుకోవటం . అముజూరులో కూడా ఈ నీళ్లు కాచుకునే కార్యక్రమం ఉండేది కానీ నిత్యం ఉండేది కాదు . ఇక్కడ నిత్యం ఉండేది . అప్పటి కాలం శీతకాలమేమో ప్రొద్దున్నే లేచి పొయ్యి ఎదురుగుండా కూర్చుంటే భలే వెచ్చగా ఉండేది. కొబ్బరి దొప్పలతో వచ్చే మంట గురుంచి పెద్దగా చెప్పేది ఏమి ఉండేది కాదు కానీ కొబ్బరి చిప్పలు మండుతున్నప్పుడు వాటి మధ్యనుంచి ఒక నీలి మంట సర్రు మని వచ్చేది . ఆ శబ్దం మరియు కాంతి చూడటానికి భలే ఉండేది . అచ్చం గ్యాస్ పొయ్యిమీద వచ్చే నీలి రంగులా ఉండేది . అది చూసి నేను గ్యాస్ సిలిండర్ లో ఉండే పదార్థానికి , కొబ్బరి చిప్పలకి ఏదో...
బాపు తొలిచూపు! గాంధీ ఆ పేరే పరమమంత్రమై స్వాతంత్య్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపింది. అభేద్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసింది.. సత్యాగ్రహం... ఆ సూత్రం సామాన్యుల్ని అహింసా యోధుల్ని చేసింది. సత్యా నికి పరమోన్నత స్థానం కల్పించింది. సత్యశోధన... ఆ ఆత్మకథ ఎన్నో జీవితాల్ని మార్చింది, ఎందరి ఆలోచనల్నో సరిదిద్దింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో 'మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్' ఒకటి. ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో, వేదికల మీదో వ్యక్తిగత చర్చల్లోనో- ప్రతి నిమిషం...ఏదో ఓచోట, ఎవరో ఒకరు మహాత్ముడిని తలుచుకుంటూనే ఉంటారు. టైమ్స్ పత్రిక 'ఈ శతాబ్దపు స్ఫూర్తిప్రదాత' ఎవరని ప్రశ్నించినప్పుడు ...ప్రపంచం చెప్పిన తొలి రెండు పేర్లలో ఒకటి - గాంధీజీ! ఆరేడు దశాబ్దాల తర్వాత కూడా... ఆయన పేరూ, ఆయన బోధనలూ, ఆయన రచనలూ ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయంటే - నేరుగా చూసిన వారు ఇంకెంత సమ్మోహితులై ఉండాలి! జీవితాన్ని మార్చే భేటీ అది, కర్తవ్యాన్ని తట్టిలేపే కరచాలనం అది, పరుసవేది లాంటి పలకరింపది, చూపులైతే స్ఫూర్తి తరంగాలే! నెహ్రూ, పటేల్, వినోబా...ఆ అదృష్టం ఏ కొద్దిమందికో దక్కింది. అయితేనేం, వా...
Comments
Post a Comment